జనగణమన దినపత్రిక
Browsing Category

తెలంగాణ

కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన

మహదేవపూర్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా), జూలై 5: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన సందర్భంగా ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) నేతృత్వంలోని బృందాన్ని…
Read More...

సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం

లక్షల అక్షరాలతో రాసినా… కోట్ల పదాలను కూర్చి చెప్పినా… తరగని మధుర జ్ఞాపకం… ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం. నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై… నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో…
Read More...

ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిపై సీఎంకు గిరిజన ఎమ్మెల్యేల వినతి

హైదరాబాద్, జూలై 2: రాష్ట్ర సచివాలయంలో మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసి, గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రాలను సమర్పించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక…
Read More...

నెక్కంటి జంగిల్ రైడ్‌కు తాత్కాలిక విరామం

నల్లమల, జూన్ 30: వన్యప్రాణుల సంరక్షణ, పులుల సంతానోత్పత్తి కాలం మరియు వర్షాకాల భద్రత దృష్ట్యా నెక్కంటి జంగిల్ రైడ్ ను జూలై నుంచి సెప్టెంబర్ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ మూడు నెలల…
Read More...

రైతులకు రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు

హైదరాబాద్, జూన్ 30: రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి రైతు భరోసా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 30 నెలలుగా రైతును ఆత్మగౌరవంతో బతికించేలా వ్యవసాయాన్ని పండుగగా…
Read More...

చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు

హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్‌లోని బోధి…
Read More...

మహిళా క్రికెట్‌కు కొత్త ఊపు

హైదరాబాద్, జూన్ 28: దేశవ్యాప్తంగా మహిళా క్రికెట్‌లో ప్రతిభ కనబరుస్తున్న యువ క్రీడాకారిణులకు జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెట్ లీగ్ (EWCL) అధికారిక లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జూబ్లీ…
Read More...

అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ అజెండా: సీఎం

నల్గొండ, జూన్ 27: రాష్ట్రంలో రూ.13 వేల కోట్ల వ్యయంతో 6,300 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన, తెలంగాణ ఉద్యమం,…
Read More...

మూసీ రివర్‌ఫ్రంట్ తొలి దశపై సీఎం రేవంత్ సమీక్ష

హైదరాబాద్, జూన్ 26: మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు తొలి దశ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మూసీ…
Read More...

తెలంగాణకు కొత్త ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియామకం

హైదరాబాద్, జూన్ 26: తెలంగాణ ప్రభుత్వానికి కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు, IAS ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసిన జి.ఓ ప్రకారం, ప్రస్తుతం ప్రధాన…
Read More...