జనగణమన దినపత్రిక
Browsing Category

తెలంగాణ

పాలనంటే నలుగురి కోసం కాదు.. 4 కోట్ల ప్రజల కోసం

వైరా, జూన్ 24: తెలంగాణ రాష్ట్రాన్ని ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పాలన అంటే ఒక కుటుంబానికి చెందిన నలుగురి కోసం చేసే వ్యవహారం కాదని, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది…
Read More...

మెట్రో రైలుపై కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సానుకూల చర్చలు

న్యూఢిల్లీ, జూన్ 23: హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. ఈ అంశాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి,…
Read More...

సకల వసతులతో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి

న్యూఢిల్లీ, జూన్ 22: భారత వాయుసేన (IAF) ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. సోమవారం ఢిల్లీలోని…
Read More...

భూపాలపల్లి డీటీఓ వెంకన్న మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

హైదరాబాద్, జూన్ 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) వెంకన్న ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న మృతి బాధాకరమని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి…
Read More...

తెలంగాణ డిజిటల్ క్యాబినెట్‌కు ఆమోదం

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ దిశగా మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాలను పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన…
Read More...

సాలార్ జంగ్ మ్యూజియం దేశ సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, జూన్ 14: దేశ చరిత్ర, సంస్కృతి, కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన సాలార్ జంగ్ మ్యూజియం 75వ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మ్యూజియం సేవలను కొనియాడారు.…
Read More...

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు రూ.50 వేల జరిమానా

హైదరాబాద్, జూన్ 14: హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. న్యాయస్థానం ఆదేశాలను సకాలంలో అమలు చేయకపోవడం, పలుమార్లు అవకాశం కల్పించినప్పటికీ కేసుకు సంబంధించిన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై…
Read More...

పద్మశ్రీ భారతీరాజా మృతికి సీఎం సంతాపం

హైదరాబాద్, జూన్ 10: నటుడు, దర్శకుడు పద్మశ్రీ భారతీరాజా గారి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన భారతీరాజా దర్శకుడిగా, నటుడిగా విశేష ఖ్యాతి గడించారని…
Read More...

ప్రపంచస్థాయి నగరం హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి

మియాపూర్, జూన్ 8: హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మియాపూర్‌లో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి…
Read More...

అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ ఫ్రూట్ మార్కెట్

కోహెడ, జూన్ 6: రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమం, ప్రతిపక్షాల వైఖరి, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వంటి పలు అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. కోహెడలో నిర్మించనున్న…
Read More...