జనగణమన దినపత్రిక

సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయకోవిదులకు చోటేదీ?

జనగణమన బ్యూరో - న్యూఢిల్లీ:  భారత రాజ్యాంగం అత్యున్నత న్యాయస్థానంలో ప్రముఖ న్యాయకోవిదులను (Distinguished Jurists) న్యాయమూర్తులుగా నియమించేందుకు అవకాశం కల్పించినప్పటికీ, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటివరకు ఒక్క…
Read More...

అర్హులైన ఒక్క ఓటరు పేరు తొలగొద్దు

జనగణమన బ్యూరో - హైదరాబాద్: తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకూడదని, అదే సమయంలో అనర్హులైన వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగకూడదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం…
Read More...

సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు, మహిళా ప్రతినిధులు

జనగణమన బ్యూరో - హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని పలువురు మహిళా ప్రముఖులు కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ ముఖ్యమంత్రికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.…
Read More...

మెదక్ కాంగ్రెస్‌లో ముసలం – పీసీసీ చీఫ్‌కే షాక్

జనగణమన ప్రతినిధి - మెదక్: మెదక్ జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కీలక నేతలు గైర్హాజరు కావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.…
Read More...

కాంటినెంటల్ హాస్పిటల్స్ అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్‌కు మూడేళ్లు

జనగణమన బ్యూరో - హైదరాబాద్: వయోజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంటినెంటల్ హాస్పిటల్స్ అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాంటినెంటల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్‌లో…
Read More...

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

జనగణమన ప్రతినిధి - సిద్దిపేట: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. చిన్నకోడూరు మండలం చందలపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ…
Read More...

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ తెలంగాణపై వివక్షే: సీఎం రేవంత్ రెడ్డి

జనగణమన బ్యూరో – హైదరాబాద్:  సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాల కలయికే కేంద్ర ప్రభుత్వమని, అదే భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం విద్య,…
Read More...

కేంబ్రిడ్జ్ – తెలంగాణ భాగస్వామ్యంలో కొత్త బాట

జనగణమన - సెంట్రల్ డెస్క్: తెలంగాణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాలను మరింత బలోపేతం చేసి హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి ఎ.…
Read More...

గిరాయిపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

జనగణమన - కొండపాక: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గిరాయిపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమం…
Read More...

తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్ విద్యా కార్యక్రమాలు

జనగణమన - సెంట్రల్ డెస్క్: తెలంగాణలో పెద్ద ఎత్తున విద్యా కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో భాగంగా శుక్రవారం 900…
Read More...