Browsing Category

ఆంధ్రప్రదేశ్

నేడు ఏపీ కేబినెట్ సమావేశం

అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, పరిపాలనా సంస్కరణలు, సంక్షేమ పథకాలు, అమరావతి రాజధాని నిర్మాణ పురోగతి వంటి పలు కీలక అంశాలపై విస్తృతంగా…
Read More...

సమ్మర్ యాక్షన్ ప్లాన్, హౌసింగ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, గృహ నిర్మాణం, భూ వివాదాల పరిష్కారం, సమ్మర్ యాక్షన్ ప్లాన్ వంటి అంశాలపై జిల్లా…
Read More...

పోలవరం పై కీలక నిర్ణయం

న్యూఢిల్లీ / అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలోనే అత్యంత ప్రాధాన్యమైన సాగునీటి ప్రాజెక్టులలో ఒకటైన పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి…
Read More...

తమిళనాడులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం

తమిళనాడు: ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాతూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొని ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా…
Read More...

ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం ‘పొట్టి శ్రీరాములు’

విజయవాడ : ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు బీజం వేశారని పేర్కొన్నారు.
Read More...

తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. రెండు కొత్త ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఏపీ, తెలంగాణను కలుపుతూ రెండు కొత్త ఎక్స్‌ప్రెస్‌లను ప్రకటించింది. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా అదనంగా వీటికి నడపనున్నట్లు వెల్లడించింది. వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా వీటిని రైల్వేశాఖ…
Read More...

Vegetable Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. పడిపోయిన కూరగాయల ధరలు.. ఇప్పుడు ఎంత ఉన్నాయంటే..?

సామాన్యులకు ధరల భారం తగ్గింది. రోజువారీ ఇంట్లో ఉపయోగించే కూరగాయల ధరలు తగ్గాయి. వంటింట్లో ప్రతీ కూరలో ఉపయోగించే టమాటా ధరలు పడిపోగా.. వంకాయ ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇక బీరకాయ, పచ్చిమిర్చి ధరలు కాస్త పెరిగాయి. టమాటా ధరలు గతంలో…
Read More...

IND vs ENG: ఇదెక్కడి వింత.. టాస్ గెలిచినోళ్లదే మ్యాచ్.. 2014 నుంచి ఇదే తంతు..?

టీ20 ప్రపంచ కప్ 2026 రెండవ సెమీఫైనల్ నేడు (మార్చి 5, 2026) ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ఇక్కడ టీం ఇండియా ఇంగ్లాండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. రెండు జట్లు తమ మూడవ టీ20 టైటిల్‌ను దృష్టిలో ఉంచుకున్నాయి. భారత జట్టు కూడా తన టైటిల్‌ను…
Read More...

PM Modi: యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదు.. చర్చలు, దౌత్యమే మార్గం: ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సమస్యలకు యుద్ధం ఒక్కటే పరిష్కారం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చట్ట పరిపాలన, పరస్పర చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారానే వివాదాలకు శాంతియుత పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు. గురువారం…
Read More...