జనగణమన దినపత్రిక
Browsing Category

తాజా వార్తలు

కాంటినెంటల్ హాస్పిటల్స్ అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్‌కు మూడేళ్లు

జనగణమన బ్యూరో - హైదరాబాద్: వయోజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంటినెంటల్ హాస్పిటల్స్ అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాంటినెంటల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్‌లో…
Read More...

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

జనగణమన ప్రతినిధి - సిద్దిపేట: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. చిన్నకోడూరు మండలం చందలపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ…
Read More...

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ తెలంగాణపై వివక్షే: సీఎం రేవంత్ రెడ్డి

జనగణమన బ్యూరో – హైదరాబాద్:  సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాల కలయికే కేంద్ర ప్రభుత్వమని, అదే భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం విద్య,…
Read More...

కేంబ్రిడ్జ్ – తెలంగాణ భాగస్వామ్యంలో కొత్త బాట

జనగణమన - సెంట్రల్ డెస్క్: తెలంగాణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాలను మరింత బలోపేతం చేసి హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి ఎ.…
Read More...

గిరాయిపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

జనగణమన - కొండపాక: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గిరాయిపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమం…
Read More...

తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్ విద్యా కార్యక్రమాలు

జనగణమన - సెంట్రల్ డెస్క్: తెలంగాణలో పెద్ద ఎత్తున విద్యా కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో భాగంగా శుక్రవారం 900…
Read More...

దక్షిణాది రాష్ట్రాల నీటి వివాదాలకు పరిష్కారం చూపాలి: అమిత్ షా

జనగణమన - సెంట్రల్ డెస్క్: దక్షిణాది రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న నీటి పంపిణీ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. తమిళనాడులోని కోవళం సమీపంలో గురువారం జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్…
Read More...

ఒక సభ… ఎన్నో అవమానాలు, ఎన్నో చిత్రాలు, ఎన్నో స్టంట్‌లు

జనగణమన ప్రతినిధి - సంగారెడ్డి: ముఖ్యమంత్రి ఎవరైనా తమ నియోజకవర్గానికి రావాలని కోరుకుంటారు... వరాలు జల్లు, ఆ జల్లులతో కొంత కరువు తీరుతుందని, కనీసం కొన్ని సమస్యలకు అయినా పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తారు. కానీ ఈ నెల 15న సంగారెడ్డి జిల్లా…
Read More...

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

జనగణమన బ్యూరో - హైదరాబాద్: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత…
Read More...

సంగారెడ్డిలో సీఎం వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఫైర్‌

జనగణమన ప్రతినిధి - సంగారెడ్డి: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ…
Read More...