Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తెలంగాణ
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
జనగణమన బ్యూరో - హైదరాబాద్: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత…
Read More...
Read More...
సంగారెడ్డిలో సీఎం వ్యాఖ్యలపై హరీశ్రావు ఫైర్
జనగణమన ప్రతినిధి - సంగారెడ్డి: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ…
Read More...
Read More...
స్మార్ట్ రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి
జనగణమన ప్రతినిధి - సంగారెడ్డి: రేషన్ కార్డు కేవలం ఒక కాగితం కాదని, పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవానికి ప్రతీక అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి,…
Read More...
Read More...
ఫూలే దంపతుల ఆశయాలతో విద్యా విప్లవం: సీఎం రేవంత్రెడ్డి
జనగణమన బ్యూరో - హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి అన్నారు. విద్య ఒక్కటే ఆత్మగౌరవాన్ని, గుర్తింపును,…
Read More...
Read More...
కూకట్పల్లిని ప్రత్యేక నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్రెడ్డి
జనగణమన ప్రతినిధి - హైదరాబాద్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’ కార్యక్రమానికి కూకట్పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన…
Read More...
Read More...
గిరిజన యువత జాబ్ క్రియేటర్స్గా ఎదగాలి: మాజీ మంత్రి హరీశ్రావు
జనగణమన ప్రతినిధి - సిద్దిపేట: గిరిజన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి పది మందికి ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. గిరిజన యువతకు వ్యాపార, పారిశ్రామిక…
Read More...
Read More...
ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026
జనగణమన బ్యూరో - హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయిలో వివిధ…
Read More...
Read More...
సీఎం సోదరుల భూ వ్యవహారాలపై కేటీఆర్ మరోసారి ఆరోపణలు
జనగణమన బ్యూరో - హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి కుటుంబానికి సంబంధించిన భూ వ్యవహారాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆయన.. తక్కువ పెట్టుబడితో వందల…
Read More...
Read More...
నాగార్జునసాగర్లో వరుణ యాగం
జనగణమన ప్రతినిధి - నల్గొండ: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సస్యశ్యామలంగా మారాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళను సంతరించుకోవాలని, నాగార్జునసాగర్తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ…
Read More...
Read More...
హైదరాబాద్ రహదారుల అభివృద్ధిపై సీఎం సమీక్ష
జనగణమన బ్యూరో - హైదరాబాద్: హైదరాబాద్ మహానగర రహదారుల అభివృద్ధి, నిర్వహణ, భూసేకరణ, టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) విధానం, రేడియల్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల పురోగతిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం ఎంసీఆర్ హెచ్ఆర్డీ…
Read More...
Read More...