Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
అంతర్జాతీయం
తెలంగాణ – జర్మనీలోని తురింగియా రాష్ట్రం మధ్య ఎంఓయూ
హైదరాబాద్, జూన్ 3: తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చర్యలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమైన తెలంగాణతో, జర్మనీలోని తురింగియా…
Read More...
Read More...
ఎబోలా వ్యాప్తిపై WHO హెచ్చరిక
సెంట్రల్ డెస్క్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎబోలా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రస్తుతం కాంగో మరియు ఉగాండా దేశాల్లో ఎబోలా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 300కు పైగా కేసులు…
Read More...
Read More...
వైరల్గా మారిన ట్రంప్పై ఏఐ వీడియో
హైదరాబాద్: ఇక్కడి ఇరాన్ కాన్సులేట్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించినట్టు ప్రకటించిన నేపథ్యంలో, ఆ ప్రకటనను ఎగతాళి చేస్తూ ఒక ఏఐ వీడియోను…
Read More...
Read More...
అమెరికాలో కాల్పుల విషాదం
అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక రద్దీ ప్రదేశంలో సాయుధుడి కాల్పుల్లో ఎనిమిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.
పోలీసుల వివరాల ప్రకారం, మృతుల వయస్సు…
Read More...
Read More...
హర్మూజ్ దిగ్బంధనంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్/బీజింగ్: హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన హర్మూజ్ జలసంధిని ఎప్పటికీ తెరిచి ఉంచడమే తమ విధానమని ఆయన స్పష్టం…
Read More...
Read More...
ఇరాన్–అమెరికా చర్చలు విఫలం
ఇస్లామాబాద్: ఇరాన్–అమెరికా చర్చల తొలి దఫా ఎటువంటి స్పష్టమైన ఒప్పందం లేకుండా ముగిసింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ నేతృత్వంలోని బృందం, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బృందంతో భేటీ అయ్యింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన చర్చల్లో ఇరు దేశాలు తమ తమ…
Read More...
Read More...
త్వరగా ఇరాన్ను విడాలన్న భారత ఎంబసీ
ఇరాన్ లోని భారత పౌరులకు అత్యవసర సూచనలు జారీ అయ్యాయి. ఇందుకోసం రాయబార కార్యాలయం ఎంబసీ అధికారుల సూచనతో సురక్షిత మార్గాల ద్వారా ఇరాన్ నుండి బయటకు రావాలని, భారత ఎంబసీని సంప్రదించకుండా సరిహద్దుల వైపు వెళ్లవద్దని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.…
Read More...
Read More...
కాబూల్లో ఆస్పత్రిపై దాడి లో 400 మంది మృతి
సోమవారం రాత్రి పాకిస్తాన్ వైమానిక దళం కాబూల్లోని ఒక ఆసుపత్రిపై జరిపిన దాడిలో సుమారు 400 మంది మరణించినట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇస్లామిక్ ఎమిరేట్ వివరాల ప్రకారం.. కాబూల్లోని డ్రగ్స్ రిహబిలిటేషన్ సెంటర్ లక్ష్యంగా పాకిస్తాన్…
Read More...
Read More...
శ్రీలంకపై తీవ్ర ప్రభావం
శ్రీలంకపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కనిపిస్తుంది . చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రతి బుధవారం సెలవు ప్రకటించారు. ఖర్చులు తగ్గించే ప్రయత్నం లో ఎమర్జెన్సీసేవలు మినహా ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా వేశారు. ఇప్పటికే కోటా పద్ధతిలో వాహనాలకు ఇంధనం…
Read More...
Read More...
తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. రెండు కొత్త ఎక్స్ప్రెస్లు ప్రారంభం
తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఏపీ, తెలంగాణను కలుపుతూ రెండు కొత్త ఎక్స్ప్రెస్లను ప్రకటించింది. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా అదనంగా వీటికి నడపనున్నట్లు వెల్లడించింది. వీక్లీ ఎక్స్ప్రెస్లుగా వీటిని రైల్వేశాఖ…
Read More...
Read More...