జనగణమన దినపత్రిక

తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. రెండు కొత్త ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఏపీ, తెలంగాణను కలుపుతూ రెండు కొత్త ఎక్స్‌ప్రెస్‌లను ప్రకటించింది. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా అదనంగా వీటికి నడపనున్నట్లు వెల్లడించింది. వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా వీటిని రైల్వేశాఖ నడపనుంది. అందులో ఒకటి విశాఖపట్నం-కొల్లాం ఎక్స్‌ప్రెస్ కాగా.. మరొకటి చర్లపల్లి-షాలిమార్ ఎక్స్‌ప్రెస్. వీటి రాకతో తెలుగు రాష్ట్రాల మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత పెరగడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన ప్రయాణం అందనుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్న రైల్వేశాఖ.. తాజాగా ఈ రెండింటిని తీసుకొచ్చింది. ఈ రైళ్ల షెడ్యూల్స్ ఏంటి..? ఏయే ప్రాంతాల మధ్య ప్రయాణిస్తాయి..? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం,.

Leave A Reply

Your email address will not be published.