జనగణమన దినపత్రిక

తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. రెండు కొత్త ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఏపీ, తెలంగాణను కలుపుతూ రెండు కొత్త ఎక్స్‌ప్రెస్‌లను ప్రకటించింది. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా అదనంగా వీటికి నడపనున్నట్లు వెల్లడించింది. వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా వీటిని రైల్వేశాఖ…
Read More...

Vegetable Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. పడిపోయిన కూరగాయల ధరలు.. ఇప్పుడు ఎంత ఉన్నాయంటే..?

సామాన్యులకు ధరల భారం తగ్గింది. రోజువారీ ఇంట్లో ఉపయోగించే కూరగాయల ధరలు తగ్గాయి. వంటింట్లో ప్రతీ కూరలో ఉపయోగించే టమాటా ధరలు పడిపోగా.. వంకాయ ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇక బీరకాయ, పచ్చిమిర్చి ధరలు కాస్త పెరిగాయి. టమాటా ధరలు గతంలో…
Read More...

IND vs ENG: ఇదెక్కడి వింత.. టాస్ గెలిచినోళ్లదే మ్యాచ్.. 2014 నుంచి ఇదే తంతు..?

టీ20 ప్రపంచ కప్ 2026 రెండవ సెమీఫైనల్ నేడు (మార్చి 5, 2026) ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ఇక్కడ టీం ఇండియా ఇంగ్లాండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. రెండు జట్లు తమ మూడవ టీ20 టైటిల్‌ను దృష్టిలో ఉంచుకున్నాయి. భారత జట్టు కూడా తన టైటిల్‌ను…
Read More...