జనగణమన దినపత్రిక
Browsing Category

జాతీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

న్యూఢిల్లీ, జూలై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన నీట్ (NEET-UG) పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు ఉద్ధృతం కావడంతో ఆయన ఈ నిర్ణయం…
Read More...

నీట్ పేపర్ లీక్‌పై ప్రధాని మోదీ కీలక ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 24: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ అర్థరాత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ (X) వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో కీలక ప్రకటనలు చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత,…
Read More...

నేడు సుప్రీంకోర్టులో అయోధ్య విరాళాల చోరీ కేసు విచారణ

న్యూఢిల్లీ, జూలై 20: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం, చోరీ జరిగినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు నేడు కీలక విచారణ చేపట్టనుంది. ఈ కేసు…
Read More...

అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు

న్యూఢిల్లీ, జులై 15: తెలంగాణలో నిర్మించనున్న వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరారు. వ్యూహాత్మక,…
Read More...

మూగబోయిన మధుర గానం… గాన కోకిల ఎస్. జానకి కన్నుమూత

మైసూర్, జూలై 11: దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో ఆరు దశాబ్దాల పాటు అలరించిన దిగ్గజ నేపథ్య గాయని ఎస్. జానకి (88) శనివారం కన్నుమూశారు. వయోభారంతో పాటు గుండె సంబంధిత సమస్యలతో మైసూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె…
Read More...

అచ్యుత సమంతకు అమెరికన్ ఏఏపీఐ ప్రతిష్ఠాత్మక అవార్డు

భువనేశ్వర్, జూలై 10: ప్రముఖ విద్యావేత్త, సామాజిక సంస్కర్త, కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT), కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS), కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (KISS) వ్యవస్థాపకులు డాక్టర్…
Read More...

బంకీపూర్‌ ఉప ఎన్నికలో ప్రశాంత్‌ కిషోర్‌

బీహార్‌, జూలై 5: రాష్ట్రంలోని బంకీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిషోర్‌ స్వయంగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. రాజ్యసభకు ఎన్నికైన నితిన్‌ నబీన్‌ తన…
Read More...

ఉల్లి రైతులకు కేంద్రం ఊరట

న్యూఢిల్లీ, జూలై 5: దేశవ్యాప్తంగా ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్‌ నిల్వల కోసం కొనుగోలు చేసే ఉల్లి ధరను క్వింటాల్‌కు 13 శాతం పెంచుతూ నిర్ణయం ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రూ.1,875గా ఉన్న కొనుగోలు ధర…
Read More...

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ, జూలై 1: దేశంలో రహదారి మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మొత్తం రూ.14,115 కోట్ల వ్యయంతో రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం…
Read More...

రూ.13 వేల షాపింగ్‌తో విలాసవంతమైన ఫ్లాట్

దుబాయ్, జూన్ 26: అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో చెప్పడం కష్టం. కేవలం రూ.13 వేల విలువైన షాపింగ్ చేసిన ఓ భారతీయ యువతి ఏకంగా దుబాయ్‌లో విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను గెలుచుకుని వార్తల్లో నిలిచింది. ఈ సంఘటన యూఏఈలో నిర్వహించిన ప్రముఖ 'దుబాయ్…
Read More...