జనగణమన దినపత్రిక
Browsing Category

జాతీయం

మెట్రో రైలుపై కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సానుకూల చర్చలు

న్యూఢిల్లీ, జూన్ 23: హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. ఈ అంశాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి,…
Read More...

సకల వసతులతో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి

న్యూఢిల్లీ, జూన్ 22: భారత వాయుసేన (IAF) ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. సోమవారం ఢిల్లీలోని…
Read More...

సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

న్యూఢిల్లీ, జూన్ 15: భారత రక్షణ పరిశోధన రంగానికి మరో కీలక విజయాన్ని అందిస్తూ, డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన స్వదేశీ లాంగ్‌ రేంజ్‌ ల్యాండ్‌ అటాక్‌ క్రూయిజ్‌ మిస్సైల్‌ (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం) విజయవంతంగా పరీక్షించబడింది. ఒడిశా తీరంలోని పరీక్షా కేంద్రం…
Read More...

చండీగఢ్‌లో కాల్పుల కలకలం

చండీగఢ్, జూన్ 13: చండీగఢ్ నగరంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. నగరంలోని ఓ మెడికల్ స్టోర్‌లోకి చొరబడిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో క్యాషియర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.…
Read More...

దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ/తెలంగాణ బ్యూరో, జూన్ 10: భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. ప్రజల చేత వరుసగా ఎన్నికై దేశానికి అత్యధిక కాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించారు. సుమారు 4,399…
Read More...

విజయవంతంగా ఆర్ట్ ఆఫ్ గివింగ్ డే నిర్వహణ

భువనేశ్వర్‌: డాక్టర్‌ అచ్యుత సమంత ఆలోచనలకు ప్రేరణగా ప్రారంభమైన 13వ అంతర్జాతీయ ‘ఆర్ట్ ఆఫ్ గివింగ్ డే’ను ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో ఘనంగా నిర్వహించారు. ఆరు ఖండాల్లో విస్తరించిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 50 వేల ప్రాంతాల్లో…
Read More...

కేరళ సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం కేరళకు బయలుదేరనున్నారు. రేపు తిరువనంతపురంలో జరగనున్న కేరళ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత వి డి సతీషన్ ముఖ్యమంత్రిగా…
Read More...

విజయ్ ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు

చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనంతరం ముఖ్యమంత్రి విజయ్ తన కేబినెట్‌కు శాఖల కేటాయింపులు చేపట్టారు. కీలక శాఖలను అనుభవజ్ఞులైన నేతలకు అప్పగిస్తూ పరిపాలనలో సమతుల్యత సాధించే ప్రయత్నం చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.…
Read More...

దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3కు పైగా ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన కొత్త ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ…
Read More...

విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

చెన్నై: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు ఉదయం గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నై సిటీలోని నెహ్రూ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేస్తున్నారు. 120 మంది…
Read More...