జనగణమన దినపత్రిక

తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతం

హైదరాబాద్, జూలై 9: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్‌ఎస్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి…
Read More...

వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు

న్యూఢిల్లీ: దేశంలో ఎంతోకాలంగా చర్చనీయాంశంగా ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు (33% రిజర్వేషన్) లోక్‌సభలో ఆమోదం పొందలేకపోయింది. అవసరమైన రెండు మూడొంతుల మెజారిటీ రాకపోవడంతో బిల్లు విఫలమైంది. బిల్లుపై కీలక అంశాలు మహిళలకు పార్లమెంట్ మరియు…
Read More...

ఇరాన్–అమెరికా చర్చలు విఫలం

ఇస్లామాబాద్: ఇరాన్–అమెరికా చర్చల తొలి దఫా ఎటువంటి స్పష్టమైన ఒప్పందం లేకుండా ముగిసింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ నేతృత్వంలోని బృందం, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బృందంతో భేటీ అయ్యింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన చర్చల్లో ఇరు దేశాలు తమ తమ…
Read More...

హైదరాబాద్ లో గోల్డ్ రేట్

హైదరాబాద్ నగరంలో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర ₹14,896 గా ఉంది. అదేవిధంగా 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర ₹13,654 గాను, 1 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర ₹11,172 గా ఉంది.
Read More...

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి విమర్శ

సెంట్రల్ డెస్క్ : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సంస్థ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేశారు. ఈ అంశం పై రాజ్య సభలో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంతో.. రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేసినట్లు విమర్శలు చేసిన ఆయన ప్లానింగ్‌,…
Read More...

పంచాయతీలకు ₹619 కోట్లు విడుదల

సెంట్రల్ డెస్క్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా ₹619 కోట్ల నిధులను విడుదల చేసింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ వంటి పనుల కోసం వాడుకోవచ్చు.…
Read More...

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు

సెంట్రల్ డెస్క్: ఢిల్లీ, యూపీ, హర్యానా, రాజస్థాన్‌లో ఆకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఢిల్లీలో ఎల్లో అలెర్ట్ జారీ  చేసింది. ఢిల్లీలో వర్షంతో పాట ఉరుములు, మెరుపులతో కూడిన భారీ గాలులతో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. ఢిల్లీలో…
Read More...

తెలంగాణ కేబినెట్‌ నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా గిగ్‌ వర్కర్ల బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదే విధంగా పేరెంట్‌ వెల్ఫేర్‌ బిల్లుకు, అడ్వొకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. హేట్‌ స్పీచ్‌ ప్రొటెక్షన్‌పై చర్చించిన…
Read More...

కాబూల్‌లో ఆస్పత్రిపై దాడి లో 400 మంది మృతి

సోమవారం రాత్రి పాకిస్తాన్ వైమానిక దళం కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై జరిపిన దాడిలో సుమారు 400 మంది మరణించినట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇస్లామిక్ ఎమిరేట్ వివరాల ప్రకారం.. కాబూల్‌లోని డ్రగ్స్ రిహబిలిటేషన్ సెంటర్‌ లక్ష్యంగా పాకిస్తాన్…
Read More...

జనగణమన దినపత్రిక

సామాన్యుల గొంతుక - సకల జనుల వేదిక ఆశయాల పుత్రిక - ప్రశ్నించే పత్రిక 'జనగణమన దినపత్రిక' ఆహ్వానిద్దాం - ఆదరిద్దాం
Read More...