జనగణమన దినపత్రిక

శ్రీలంకపై తీవ్ర ప్రభావం

శ్రీలంకపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కనిపిస్తుంది . చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రతి బుధవారం సెలవు ప్రకటించారు. ఖర్చులు తగ్గించే ప్రయత్నం లో ఎమర్జెన్సీసేవలు మినహా ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా వేశారు. ఇప్పటికే కోటా పద్ధతిలో వాహనాలకు ఇంధనం…
Read More...

జియో రీఛార్జ్‌ ప్లాన్స్‌పై భారీ ఆఫర్లు

జియోలో రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఉన్నాయి. ఈ రోజుల్లో డేటా లేనిది మొబైల్‌ ఉండటం లేదు. ప్రతి ఒక్కరు డేటాతో పాటు ఉండే ప్లాన్స్‌ను రీఛార్జ్‌ చేసుకుంటున్నారు. అంతేకాదు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా వీక్షించే వారి సంఖ్య ఎక్కుంగా ఉంది. ఇప్పుడు 3…
Read More...

ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం ‘పొట్టి శ్రీరాములు’

విజయవాడ : ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు బీజం వేశారని పేర్కొన్నారు.
Read More...