జనగణమన దినపత్రిక

దక్షిణాది రాష్ట్రాల నీటి వివాదాలకు పరిష్కారం చూపాలి: అమిత్ షా

జనగణమన - సెంట్రల్ డెస్క్: దక్షిణాది రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న నీటి పంపిణీ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. తమిళనాడులోని కోవళం సమీపంలో గురువారం జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్…
Read More...

ఒక సభ… ఎన్నో అవమానాలు, ఎన్నో చిత్రాలు, ఎన్నో స్టంట్‌లు

జనగణమన ప్రతినిధి - సంగారెడ్డి: ముఖ్యమంత్రి ఎవరైనా తమ నియోజకవర్గానికి రావాలని కోరుకుంటారు... వరాలు జల్లు, ఆ జల్లులతో కొంత కరువు తీరుతుందని, కనీసం కొన్ని సమస్యలకు అయినా పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తారు. కానీ ఈ నెల 15న సంగారెడ్డి జిల్లా…
Read More...

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

జనగణమన బ్యూరో - హైదరాబాద్: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత…
Read More...

సంగారెడ్డిలో సీఎం వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఫైర్‌

జనగణమన ప్రతినిధి - సంగారెడ్డి: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ…
Read More...

శ్రీచరణ కమ్యూనికేషన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జనగణమన ప్రతినిధి - హైదరాబాద్: శ్రీచరణ కమ్యూనికేషన్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ యజమాని, మేనేజింగ్ డైరెక్టర్ బుస్సా శ్రీనివాస్ గుప్తాతో పాటు శ్రీచరణ కమ్యూనికేషన్ బృంద సభ్యులు…
Read More...

స్మార్ట్ రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి

జనగణమన ప్రతినిధి - సంగారెడ్డి: రేషన్ కార్డు కేవలం ఒక కాగితం కాదని, పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవానికి ప్రతీక అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి,…
Read More...

ఫూలే దంపతుల ఆశయాలతో విద్యా విప్లవం: సీఎం రేవంత్‌రెడ్డి

జనగణమన బ్యూరో - హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. విద్య ఒక్కటే ఆత్మగౌరవాన్ని, గుర్తింపును,…
Read More...

కూకట్‌పల్లిని ప్రత్యేక నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

జనగణమన ప్రతినిధి - హైదరాబాద్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’ కార్యక్రమానికి కూకట్‌పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన…
Read More...

గిరిజన యువత జాబ్ క్రియేటర్స్‌గా ఎదగాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు

జనగణమన ప్రతినిధి - సిద్దిపేట: గిరిజన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి పది మందికి ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు అన్నారు. గిరిజన యువతకు వ్యాపార, పారిశ్రామిక…
Read More...

ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026

జనగణమన బ్యూరో - హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయిలో వివిధ…
Read More...