జనగణమన దినపత్రిక
Browsing Category

తెలంగాణ

అమెజాన్ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్ శంకుస్థాపన

హైదరాబాద్, జూలై 15: ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం తెలంగాణకు మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించే మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ,…
Read More...

అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు

న్యూఢిల్లీ, జులై 15: తెలంగాణలో నిర్మించనున్న వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరారు. వ్యూహాత్మక,…
Read More...

హైదరాబాద్‌కు ఐఐఎంను తీసుకురావాలి.. బీజేపీ ఎంపీలకు రేవంత్‌ పిలుపు

హైదరాబాద్, జూలై 14: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు ప్రతిష్ఠాత్మకమైన భారతీయ నిర్వహణ విద్యా సంస్థ (ఐఐఎం)ను తీసుకురావడంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు చొరవ…
Read More...

జర్నలిస్టుల సమస్యలపై టీడబ్ల్యూజేఎఫ్ పోరుబాట

హైదరాబాద్, జూలై 12: వర్కింగ్ జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని…
Read More...

పారే నీటిని ఎత్తిపోయగలిగితే… బ్యారేజీలెందుకు?

హైదరాబాద్, జూలై 11: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు మూసి గోదావరి నీటిని నిల్వ చేయడం ద్వారానే ఎత్తిపోతల పథకం…
Read More...

కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి పక్కా

ఖమ్మం, జూలై 10: ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ పార్టీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి…
Read More...

తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతం

హైదరాబాద్, జూలై 9: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్‌ఎస్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి…
Read More...

కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్

హైదరాబాద్, జూలై 7: కాళేశ్వరం ప్రాజెక్టుపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించేందుకు కేసీఆర్ కోరుకున్న రోజునే అసెంబ్లీ ప్రత్యేక…
Read More...

మహిళల సాధికారతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, జూలై 7: మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2034 నాటికి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. గర్భిణులు,…
Read More...

డిజిటల్ గవర్నెన్స్‌తో పారదర్శక పాలన

హైదరాబాద్, జూలై 7: రాష్ట్ర పరిపాలనను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో కూడినదిగా తీర్చిదిద్దేందుకు డిజిటల్ గవర్నెన్స్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్…
Read More...