Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మూగబోయిన మధుర గానం… గాన కోకిల ఎస్. జానకి కన్నుమూత
మైసూర్, జూలై 11: దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో ఆరు దశాబ్దాల పాటు అలరించిన దిగ్గజ నేపథ్య గాయని ఎస్. జానకి (88) శనివారం కన్నుమూశారు. వయోభారంతో పాటు గుండె సంబంధిత సమస్యలతో మైసూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె…
Read More...
Read More...
రంగారెడ్డిలో ఆరుగురి హత్య
షాబాద్ (రంగారెడ్డి జిల్లా), జూలై 10: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోక్సో కేసు లో నిందితుడు రాజ్కుమార్ అనే వ్యక్తి దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.…
Read More...
Read More...
అచ్యుత సమంతకు అమెరికన్ ఏఏపీఐ ప్రతిష్ఠాత్మక అవార్డు
భువనేశ్వర్, జూలై 10: ప్రముఖ విద్యావేత్త, సామాజిక సంస్కర్త, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT), కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS), కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (KISS) వ్యవస్థాపకులు డాక్టర్…
Read More...
Read More...
కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి పక్కా
ఖమ్మం, జూలై 10: ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ పార్టీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి…
Read More...
Read More...
తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతం
హైదరాబాద్, జూలై 9: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి…
Read More...
Read More...
కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్
హైదరాబాద్, జూలై 7: కాళేశ్వరం ప్రాజెక్టుపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించేందుకు కేసీఆర్ కోరుకున్న రోజునే అసెంబ్లీ ప్రత్యేక…
Read More...
Read More...
మహిళల సాధికారతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జూలై 7: మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2034 నాటికి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. గర్భిణులు,…
Read More...
Read More...
డిజిటల్ గవర్నెన్స్తో పారదర్శక పాలన
హైదరాబాద్, జూలై 7: రాష్ట్ర పరిపాలనను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో కూడినదిగా తీర్చిదిద్దేందుకు డిజిటల్ గవర్నెన్స్ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్…
Read More...
Read More...
బంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్
బీహార్, జూలై 5: రాష్ట్రంలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ స్వయంగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. రాజ్యసభకు ఎన్నికైన నితిన్ నబీన్ తన…
Read More...
Read More...
కేటీఆర్ కన్నెపల్లి పంప్హౌస్ సందర్శన
మహదేవపూర్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా), జూలై 5: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్హౌస్ సందర్శన సందర్భంగా ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) నేతృత్వంలోని బృందాన్ని…
Read More...
Read More...