జనగణమన దినపత్రిక
Browsing Category

తాజా వార్తలు

నేడు సుప్రీంకోర్టులో అయోధ్య విరాళాల చోరీ కేసు విచారణ

న్యూఢిల్లీ, జూలై 20: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం, చోరీ జరిగినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు నేడు కీలక విచారణ చేపట్టనుంది. ఈ కేసు…
Read More...

మహిళా శక్తే తెలంగాణ అభివృద్ధికి చోదకశక్తి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, జూలై 18: మహిళా సాధికారతే తెలంగాణ అభివృద్ధికి పునాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళల ఆశీస్సులు, మద్దతుతోనే 2023 డిసెంబర్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) ఆధ్వర్యంలో…
Read More...

అందెశ్రీ స్మృతి వనం శంకుస్థాపన

హైదరాబాద్, జూలై 19: ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ స్మృతిని చిరస్థాయిగా నిలిపే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న అందెశ్రీ స్మృతి వనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని భావోద్వేగ ప్రసంగంతో పాటు ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో విమర్శలు…
Read More...

ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ పునర్నిర్మాణానికి పునాది: సీఎం రేవంత్ రెడ్డి

కొత్తకోట, జూలై 15:  "ప్రభుత్వ పాఠశాలలో చదివిన నేనే ముఖ్యమంత్రి అయ్యాను.. మీరు కూడా ఉన్నత శిఖరాలకు చేరాలి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే తెలంగాణ భవిష్యత్తును నిర్మించే మార్గమని" ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తకోట బాలికల ఉన్నత…
Read More...

నేటి నుంచి ఆషాఢ బోనాలు – భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల మహోత్సవాలు గురువారం (జూలై 16) నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జంట నగరాల ప్రజలకు, రాష్ట్రవ్యాప్తంగా…
Read More...

అమెజాన్ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్ శంకుస్థాపన

హైదరాబాద్, జూలై 15: ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం తెలంగాణకు మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించే మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ,…
Read More...

హైదరాబాద్‌కు ఐఐఎంను తీసుకురావాలి.. బీజేపీ ఎంపీలకు రేవంత్‌ పిలుపు

హైదరాబాద్, జూలై 14: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు ప్రతిష్ఠాత్మకమైన భారతీయ నిర్వహణ విద్యా సంస్థ (ఐఐఎం)ను తీసుకురావడంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు చొరవ…
Read More...

జర్నలిస్టుల సమస్యలపై టీడబ్ల్యూజేఎఫ్ పోరుబాట

హైదరాబాద్, జూలై 12: వర్కింగ్ జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని…
Read More...

పారే నీటిని ఎత్తిపోయగలిగితే… బ్యారేజీలెందుకు?

హైదరాబాద్, జూలై 11: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు మూసి గోదావరి నీటిని నిల్వ చేయడం ద్వారానే ఎత్తిపోతల పథకం…
Read More...

వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం

వియత్నాం, జూలై 11: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫు క్వాక్ ద్వీపం సమీపంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో మొత్తం 36 మంది ప్రయాణిస్తున్న స్పీడ్‌బోట్‌ భారీ అలలు, ప్రతికూల…
Read More...