Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్యలపై సీఎం క్షమాపణ చెప్పాలి: డాక్టర్ శ్రవణ్ దాసోజు
జనగణమన ప్రతినిధి - హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, విద్యా వ్యవస్థపై చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన మీడియా తో…
Read More...
Read More...
రాష్ట్రంలో కూరగాయల సాగు పెరగాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనగణమన బ్యూరో - హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం…
Read More...
Read More...
ప్రజలకు–కార్యకర్తలకు–హరీష్కు మధ్య గ్యాప్ పెరుగుతుందా?
జనగణమన ప్రతినిధి - సిద్దిపేట: ఒక నాయకుడి బలం కేవలం అతని వ్యక్తిగత ప్రజాదరణ మాత్రమే కాదు. అతని చుట్టూ ఉండే బృందం, కార్యకర్తలతో అతనికి ఉండే అనుబంధం, ప్రజలతో నేరుగా ఏర్పడే సంబంధం కూడా అంతే కీలకం. రాజకీయ చరిత్రలో నాయకులను ప్రత్యర్థుల కంటే…
Read More...
Read More...
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి
ఢిల్లీ, జూలై 28: రాజకీయాల్లో నైతికత, విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ చేసిన అరుదైన నాయకుడు కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి…
Read More...
Read More...
చట్టసభల్లోకి జెన్ జీ…
హైదరాబాద్, జూలై 25: శాసనసభ, లోక్సభకు పోటీ చేసే కనీస వయోపరిమితిని 21 ఏళ్లకు, శాసనమండలి, రాజ్యసభకు 25 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. జెన్ జీ…
Read More...
Read More...
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
న్యూఢిల్లీ, జూలై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన నీట్ (NEET-UG) పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు ఉద్ధృతం కావడంతో ఆయన ఈ నిర్ణయం…
Read More...
Read More...
సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ
హైదరాబాద్, జూలై 25: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు.
నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి…
Read More...
Read More...
కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్..
హైద్రాబాద్, జూలై 24: మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తన తనయుడు కె. టి. రామారావు కు అధినేత కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని తన కుమారుణ్ణి కేసీఆర్ దంపతులు దీవించారు. అనంతరం…
Read More...
Read More...
నీట్ పేపర్ లీక్పై ప్రధాని మోదీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ, జూలై 24: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ అర్థరాత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ (X) వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో కీలక ప్రకటనలు చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత,…
Read More...
Read More...
ఫిఫా వరల్డ్కప్-2026 విజేతగా స్పెయిన్
న్యూయార్క్, జూలై 19 : ప్రపంచ ఫుట్బాల్లో మరోసారి స్పెయిన్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఫిఫా వరల్డ్కప్-2026 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి రెండోసారి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. అమెరికాలోని…
Read More...
Read More...