పారే నీటిని ఎత్తిపోయగలిగితే… బ్యారేజీలెందుకు?
హైదరాబాద్, జూలై 11: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్రంగా స్పందించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు మూసి గోదావరి నీటిని నిల్వ చేయడం ద్వారానే ఎత్తిపోతల పథకం…
Read More...
Read More...