జనగణమన దినపత్రిక

కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన

మహదేవపూర్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా), జూలై 5: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన సందర్భంగా ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) నేతృత్వంలోని బృందాన్ని…
Read More...

ఉల్లి రైతులకు కేంద్రం ఊరట

న్యూఢిల్లీ, జూలై 5: దేశవ్యాప్తంగా ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్‌ నిల్వల కోసం కొనుగోలు చేసే ఉల్లి ధరను క్వింటాల్‌కు 13 శాతం పెంచుతూ నిర్ణయం ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రూ.1,875గా ఉన్న కొనుగోలు ధర…
Read More...

మెట్రో ఫేజ్-2కు వెంటనే ఆమోదం ఇవ్వాలి

హైదరాబాద్, జూలై 5: హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్టుకు తక్షణ ఆమోదం ఇవ్వడంతో పాటు, మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి,…
Read More...

సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం

లక్షల అక్షరాలతో రాసినా… కోట్ల పదాలను కూర్చి చెప్పినా… తరగని మధుర జ్ఞాపకం… ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం. నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై… నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో…
Read More...

ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిపై సీఎంకు గిరిజన ఎమ్మెల్యేల వినతి

హైదరాబాద్, జూలై 2: రాష్ట్ర సచివాలయంలో మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసి, గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రాలను సమర్పించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక…
Read More...

వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం

న్యూఢిల్లీ, జూలై 1: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ప్రవేశపెట్టనున్న 'యూజర్ నేమ్' ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్ అమలుకు సంబంధించి వాట్సాప్ మాతృసంస్థ మెటాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. యూజర్ నేమ్ ఫీచర్‌ను…
Read More...

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ, జూలై 1: దేశంలో రహదారి మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మొత్తం రూ.14,115 కోట్ల వ్యయంతో రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం…
Read More...

నెక్కంటి జంగిల్ రైడ్‌కు తాత్కాలిక విరామం

నల్లమల, జూన్ 30: వన్యప్రాణుల సంరక్షణ, పులుల సంతానోత్పత్తి కాలం మరియు వర్షాకాల భద్రత దృష్ట్యా నెక్కంటి జంగిల్ రైడ్ ను జూలై నుంచి సెప్టెంబర్ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ మూడు నెలల…
Read More...

రైతులకు రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు

హైదరాబాద్, జూన్ 30: రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి రైతు భరోసా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 30 నెలలుగా రైతును ఆత్మగౌరవంతో బతికించేలా వ్యవసాయాన్ని పండుగగా…
Read More...

చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు

హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్‌లోని బోధి…
Read More...