జనగణమన దినపత్రిక

అందెశ్రీ స్మృతి వనం శంకుస్థాపన

హైదరాబాద్, జూలై 19: ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ స్మృతిని చిరస్థాయిగా నిలిపే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న అందెశ్రీ స్మృతి వనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని భావోద్వేగ ప్రసంగంతో పాటు ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో విమర్శలు…
Read More...

ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ పునర్నిర్మాణానికి పునాది: సీఎం రేవంత్ రెడ్డి

కొత్తకోట, జూలై 15:  "ప్రభుత్వ పాఠశాలలో చదివిన నేనే ముఖ్యమంత్రి అయ్యాను.. మీరు కూడా ఉన్నత శిఖరాలకు చేరాలి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే తెలంగాణ భవిష్యత్తును నిర్మించే మార్గమని" ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తకోట బాలికల ఉన్నత…
Read More...

బ్రిక్స్ దేశాల మంత్రులకు ఫలక్ నమా ప్యాలెస్‌లో సీఎం అధికారిక విందు

హైదరాబాద్, జూలై 15: హైదరాబాద్‌లో జరుగుతున్న బ్రిక్స్ కార్మిక, ఉపాధి మంత్రుల సదస్సు (BRICS Labour and Employment Ministers' Meeting) మరియు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్–2026 సందర్భంగా ఫలక్నుమా ప్యాలెస్‌లో కేంద్ర కార్మిక, ఉపాధి…
Read More...

నేటి నుంచి ఆషాఢ బోనాలు – భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల మహోత్సవాలు గురువారం (జూలై 16) నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జంట నగరాల ప్రజలకు, రాష్ట్రవ్యాప్తంగా…
Read More...

అమెజాన్ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్ శంకుస్థాపన

హైదరాబాద్, జూలై 15: ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం తెలంగాణకు మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించే మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ,…
Read More...

అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు

న్యూఢిల్లీ, జులై 15: తెలంగాణలో నిర్మించనున్న వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరారు. వ్యూహాత్మక,…
Read More...

ఓటీటీలోకి ‘మా ఇంటి బంగారం’

హైదరాబాద్, జూలై 14: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ ఈ చిత్రాన్ని జులై 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు…
Read More...

నేడు భారత్‌–ఇంగ్లాండ్‌ తొలి వన్డే

బర్మింగ్‌హామ్‌, జూలై 14: భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నేడు ప్రారంభం కానుంది. సిరీస్‌లో భాగంగా తొలి వన్డే బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.…
Read More...

హైదరాబాద్‌కు ఐఐఎంను తీసుకురావాలి.. బీజేపీ ఎంపీలకు రేవంత్‌ పిలుపు

హైదరాబాద్, జూలై 14: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు ప్రతిష్ఠాత్మకమైన భారతీయ నిర్వహణ విద్యా సంస్థ (ఐఐఎం)ను తీసుకురావడంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు చొరవ…
Read More...

జర్నలిస్టుల సమస్యలపై టీడబ్ల్యూజేఎఫ్ పోరుబాట

హైదరాబాద్, జూలై 12: వర్కింగ్ జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని…
Read More...