జనగణమన దినపత్రిక
Browsing Tag

Revanth Reddy

అర్హులైన ఒక్క ఓటరు పేరు తొలగొద్దు

జనగణమన బ్యూరో - హైదరాబాద్: తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకూడదని, అదే సమయంలో అనర్హులైన వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగకూడదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం…
Read More...

సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు, మహిళా ప్రతినిధులు

జనగణమన బ్యూరో - హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని పలువురు మహిళా ప్రముఖులు కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ ముఖ్యమంత్రికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.…
Read More...

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ తెలంగాణపై వివక్షే: సీఎం రేవంత్ రెడ్డి

జనగణమన బ్యూరో – హైదరాబాద్:  సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాల కలయికే కేంద్ర ప్రభుత్వమని, అదే భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం విద్య,…
Read More...

కేంబ్రిడ్జ్ – తెలంగాణ భాగస్వామ్యంలో కొత్త బాట

జనగణమన - సెంట్రల్ డెస్క్: తెలంగాణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాలను మరింత బలోపేతం చేసి హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి ఎ.…
Read More...

తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్ విద్యా కార్యక్రమాలు

జనగణమన - సెంట్రల్ డెస్క్: తెలంగాణలో పెద్ద ఎత్తున విద్యా కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో భాగంగా శుక్రవారం 900…
Read More...

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

జనగణమన బ్యూరో - హైదరాబాద్: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత…
Read More...

స్మార్ట్ రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి

జనగణమన ప్రతినిధి - సంగారెడ్డి: రేషన్ కార్డు కేవలం ఒక కాగితం కాదని, పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవానికి ప్రతీక అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి,…
Read More...

ఫూలే దంపతుల ఆశయాలతో విద్యా విప్లవం: సీఎం రేవంత్‌రెడ్డి

జనగణమన బ్యూరో - హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. విద్య ఒక్కటే ఆత్మగౌరవాన్ని, గుర్తింపును,…
Read More...

కూకట్‌పల్లిని ప్రత్యేక నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

జనగణమన ప్రతినిధి - హైదరాబాద్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’ కార్యక్రమానికి కూకట్‌పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన…
Read More...

ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026

జనగణమన బ్యూరో - హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయిలో వివిధ…
Read More...