జనగణమన దినపత్రిక
Browsing Category

తాజా వార్తలు

వాట్సాప్‌లో ఇంటర్‌ ఫలితాలు

హైదరాబాద్:  రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈసారి ప్రయోగాత్మకంగా వాట్స్అప్ లో ఫలితాలు చూసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. 8096 95 8096ని మీ కాంటాక్ట్‌లలో "MeeSeva Telangana"గా సేవ్ చేసుకొని WhatsApp లో "Hi"…
Read More...

మన ఆరోగ్యం – 10 సూత్రాలు

మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలనుకుంటున్నారా... అయితే ఈ క్రింది 10 సూత్రాలు పాటించండి. 1. రోజుకు ఒక కొబ్బరికాయ న్యూరాలజిస్ట్‌ను దూరంగా ఉంచుతుంది. ఇది మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది మరియు నరాల క్షీణత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 2.…
Read More...

త్వరగా ఇరాన్‌ను విడాలన్న భారత ఎంబసీ

ఇరాన్ లోని భారత పౌరులకు అత్యవసర సూచనలు జారీ అయ్యాయి. ఇందుకోసం రాయబార కార్యాలయం ఎంబసీ అధికారుల సూచనతో సురక్షిత మార్గాల ద్వారా ఇరాన్ నుండి బయటకు రావాలని, భారత ఎంబసీని సంప్రదించకుండా సరిహద్దుల వైపు వెళ్లవద్దని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.…
Read More...

కేరళలో లెఫ్ట్ ప్రభుత్వాన్ని గెలిపించండి

హైదరాబాద్: కేరళలో రేవంత్ రెడ్డి మోసపూరిత మాటలు నమ్మొద్దని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కేరళలో లెఫ్ట్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరుతూ వీడియో ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల ద్వారా తెలంగాణ ప్రజలను మోసం…
Read More...

అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ జారీ

హైదరాబాద్ : జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక గారు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఎటువంటి…
Read More...

హైదరాబాద్ లో గోల్డ్ రేట్

హైదరాబాద్ నగరంలో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర ₹14,896 గా ఉంది. అదేవిధంగా 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర ₹13,654 గాను, 1 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర ₹11,172 గా ఉంది.
Read More...

తెలంగాణ కేబినెట్‌ నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా గిగ్‌ వర్కర్ల బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదే విధంగా పేరెంట్‌ వెల్ఫేర్‌ బిల్లుకు, అడ్వొకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. హేట్‌ స్పీచ్‌ ప్రొటెక్షన్‌పై చర్చించిన…
Read More...

జనగణమన దినపత్రిక

సామాన్యుల గొంతుక - సకల జనుల వేదిక ఆశయాల పుత్రిక - ప్రశ్నించే పత్రిక 'జనగణమన దినపత్రిక' ఆహ్వానిద్దాం - ఆదరిద్దాం
Read More...

ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం ‘పొట్టి శ్రీరాములు’

విజయవాడ : ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు బీజం వేశారని పేర్కొన్నారు.
Read More...

తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. రెండు కొత్త ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఏపీ, తెలంగాణను కలుపుతూ రెండు కొత్త ఎక్స్‌ప్రెస్‌లను ప్రకటించింది. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా అదనంగా వీటికి నడపనున్నట్లు వెల్లడించింది. వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా వీటిని రైల్వేశాఖ…
Read More...