జనగణమన దినపత్రిక
Browsing Category

తాజా వార్తలు

భారతదేశంలో 6వ ఉత్తమ విశ్వవిద్యాలయం KIIT

భువనేశ్వర్: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో, ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలతో సహా భారతదేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో KIIT-DU 6వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ విశ్వవిద్యాలయం ఒడిశాలోనే కాకుండా భారతదేశంలోని…
Read More...

వైరల్‌గా మారిన ట్రంప్‌పై ఏఐ వీడియో

హైదరాబాద్‌: ఇక్కడి ఇరాన్ కాన్సులేట్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించినట్టు ప్రకటించిన నేపథ్యంలో, ఆ ప్రకటనను ఎగతాళి చేస్తూ ఒక ఏఐ వీడియోను…
Read More...

కొనసాగుతున్న మంగ్లీ వివాదం

హైదరాబాద్: తెలుగు ఫోక్‌ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి చుట్టూ నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మైక్రో ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ సంస్థలైన “శుభక్షేత్ర ఇన్ఫ్రా” పేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాల కేసులో తన పేరు ప్రస్తావనకు రావడంతో మంగ్లీ…
Read More...

రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవిసెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 24 నుంచి అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 12న పునఃప్రారంభించాలని స్పష్టం చేసింది. విద్యా సంవత్సర కేలండర్ ప్రకారం ఈ సెలవులను…
Read More...

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ప్రారంభం

న్యూ ఢిల్లీ: దేశ రాజకీయాల్లో కీలకమైన రెండు రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఈరోజు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తమిళనాడులో పోలింగ్ : అసెంబ్లీ ఎన్నికల…
Read More...

కాళేశ్వరంపై హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల విచారణలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా ఉన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై  హైకోర్టు కీలక ఆదేశాలు జారీ…
Read More...

వికారాబాద్ లో అవినీతి బహిర్గతం

వికారాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు పోలీస్ అధికారులు చిక్కిన ఘటన సంచలనంగా మారింది. వికారాబాద్ లో ఈ దాడులు నిర్వహించారు. సమాచారం మేరకు, ఒక కేసు విషయంలో సహకారం అందించేందుకు ఇన్‌స్పెక్టర్…
Read More...

ఆర్టీసీ సమ్మె – ఆగిన బస్సులు

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగడం తో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో సమ్మె తథ్యమని స్పష్టమవుతున్నది. మంగళవారం అర్ధరాత్రి నుంచే…
Read More...

తమిళనాడులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం

తమిళనాడు: ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాతూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొని ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా…
Read More...