జనగణమన దినపత్రిక
Browsing Category

తాజా వార్తలు

ప్రధాని సభను జయప్రదం చేయాలి

హైదరాబాద్: మే 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారని, మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రాష్ట్రానికి తొలిసారిగా వస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు అన్నారు. శనివారం మీడియా సమావేశంలో బిజెపి…
Read More...

డిమాండ్ కు సరిపడే విద్యుత్తు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో డిమాండ్‌కు తగిన విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని…
Read More...

పోలవరం పై కీలక నిర్ణయం

న్యూఢిల్లీ / అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలోనే అత్యంత ప్రాధాన్యమైన సాగునీటి ప్రాజెక్టులలో ఒకటైన పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి…
Read More...

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ వెంటనే పూర్తవ్వలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టే కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఎంసీహెచ్ఆర్డీ లో పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ ఇంజనీర్లు, నిపుణులతో…
Read More...

మే 10న తెలంగాణకు ప్రధాని మోదీ రాక

హైదరాబాద్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ మే 10న తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపడుతోంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం పార్టీ నేతలు కసరత్తు…
Read More...

తెలంగాణ పోలీస్ బాస్ సివి ఆనంద్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ నియామకం రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఆయనకు ఉన్న విస్తృత అనుభవం, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టుతో పాటు ప్రజాసేవ పట్ల నిబద్ధత ఆయనను ఈ పదవికి తగిన…
Read More...

బెంగాల్ లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు నేడు

పశ్చిమ బెంగాల్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ నేడు జరుగుతోంది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లోని మొత్తం 142 నియోజకవర్గాలకు ఈ దశలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ విడతలో…
Read More...

టెక్ దిగ్గజం ఒరాకిల్లో భారీ లేఆఫ్స్‌

హైదరాబాద్‌: ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ Oracle Corporationలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు (లేఆఫ్స్‌) జరగనున్నాయన్న వార్తలు టెక్ రంగంలో కలకలం రేపుతున్నాయి. సంస్థ వ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు…
Read More...

ఉప ముఖ్యమంత్రి సిపిఆర్ఓ ఆకస్మిక మృతి

హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వద్ద  ప్రజా సంబంధాల అధికారిగా పని చేస్తున్న మధుసూదన్ ఆకస్మికంగా గుండెపోటుతో అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో మరణించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలలో సీనియర్ జర్నలిస్టుగా కీలక బాధ్యతలను గతంలో ఆయన…
Read More...

స్కైరూట్ యొక్క విక్రం-1 ఆర్బిట్ రాకెట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్:  ప్రముఖ ఎరోస్పేస్ సంస్థ స్కైరూట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విక్రం-1 ఆర్బిట్ రాకెట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి అంతరిక్షం పేరుతో స్కైరూట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి…
Read More...