Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ అజెండా: సీఎం
నల్గొండ, జూన్ 27: రాష్ట్రంలో రూ.13 వేల కోట్ల వ్యయంతో 6,300 కిలోమీటర్ల ఆర్అండ్బీ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన, తెలంగాణ ఉద్యమం,…
Read More...
Read More...
రూ.13 వేల షాపింగ్తో విలాసవంతమైన ఫ్లాట్
దుబాయ్, జూన్ 26: అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో చెప్పడం కష్టం. కేవలం రూ.13 వేల విలువైన షాపింగ్ చేసిన ఓ భారతీయ యువతి ఏకంగా దుబాయ్లో విలాసవంతమైన అపార్ట్మెంట్ను గెలుచుకుని వార్తల్లో నిలిచింది. ఈ సంఘటన యూఏఈలో నిర్వహించిన ప్రముఖ 'దుబాయ్…
Read More...
Read More...
సాయికృష్ణ లాకప్ డెత్: ఏపీ పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం
విజయవాడ, జూన్ 26: గాదె సాయికృష్ణ అదృశ్యం, కస్టడీ మరణం ఆరోపణల కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను "భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కుపై జరిగిన అత్యంత ఘోర దాడి"గా అభివర్ణించిన కమిషన్, ఈ వ్యవహారంపై…
Read More...
Read More...
మూసీ రివర్ఫ్రంట్ తొలి దశపై సీఎం రేవంత్ సమీక్ష
హైదరాబాద్, జూన్ 26: మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు తొలి దశ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మూసీ…
Read More...
Read More...
తెలంగాణకు కొత్త ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియామకం
హైదరాబాద్, జూన్ 26: తెలంగాణ ప్రభుత్వానికి కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు, IAS ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసిన జి.ఓ ప్రకారం, ప్రస్తుతం ప్రధాన…
Read More...
Read More...
‘వారణాసి’ షూటింగ్ అక్టోబర్కల్లా పూర్తి
హైదరాబాద్, జూన్ 26: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ బడ్జెట్…
Read More...
Read More...
పాలనంటే నలుగురి కోసం కాదు.. 4 కోట్ల ప్రజల కోసం
వైరా, జూన్ 24: తెలంగాణ రాష్ట్రాన్ని ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పాలన అంటే ఒక కుటుంబానికి చెందిన నలుగురి కోసం చేసే వ్యవహారం కాదని, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది…
Read More...
Read More...
మెట్రో రైలుపై కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సానుకూల చర్చలు
న్యూఢిల్లీ, జూన్ 23: హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. ఈ అంశాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి,…
Read More...
Read More...
సకల వసతులతో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి
న్యూఢిల్లీ, జూన్ 22: భారత వాయుసేన (IAF) ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. సోమవారం ఢిల్లీలోని…
Read More...
Read More...
భూపాలపల్లి డీటీఓ వెంకన్న మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
హైదరాబాద్, జూన్ 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) వెంకన్న ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న మృతి బాధాకరమని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి…
Read More...
Read More...