జనగణమన దినపత్రిక
Browsing Category

తాజా వార్తలు

తెలంగాణ డిజిటల్ క్యాబినెట్‌కు ఆమోదం

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ దిశగా మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాలను పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన…
Read More...

సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

న్యూఢిల్లీ, జూన్ 15: భారత రక్షణ పరిశోధన రంగానికి మరో కీలక విజయాన్ని అందిస్తూ, డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన స్వదేశీ లాంగ్‌ రేంజ్‌ ల్యాండ్‌ అటాక్‌ క్రూయిజ్‌ మిస్సైల్‌ (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం) విజయవంతంగా పరీక్షించబడింది. ఒడిశా తీరంలోని పరీక్షా కేంద్రం…
Read More...

సాలార్ జంగ్ మ్యూజియం దేశ సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, జూన్ 14: దేశ చరిత్ర, సంస్కృతి, కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన సాలార్ జంగ్ మ్యూజియం 75వ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మ్యూజియం సేవలను కొనియాడారు.…
Read More...

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు రూ.50 వేల జరిమానా

హైదరాబాద్, జూన్ 14: హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. న్యాయస్థానం ఆదేశాలను సకాలంలో అమలు చేయకపోవడం, పలుమార్లు అవకాశం కల్పించినప్పటికీ కేసుకు సంబంధించిన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై…
Read More...

స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

తాడేపల్లి, జూన్ 14: ఓటర్ల జాబితా ప్రత్యేక సమీక్ష (ఎస్‌ఐఆర్) ప్రక్రియ అత్యంత కీలకమైనదని, పార్టీ శ్రేణులు పూర్తి అప్రమత్తతతో పనిచేసి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను కాపాడుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి…
Read More...

చండీగఢ్‌లో కాల్పుల కలకలం

చండీగఢ్, జూన్ 13: చండీగఢ్ నగరంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. నగరంలోని ఓ మెడికల్ స్టోర్‌లోకి చొరబడిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో క్యాషియర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.…
Read More...

కేంద్రం సహకరించాలి

న్యూఢిల్లీ, జూన్ 11: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి అత్యంత కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన సాగు, తాగునీరు,…
Read More...

స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరం..

అమరావతి, జూన్ 11: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, ప్రమాదంలో ప్రభావితమైన కార్మికులు, వారి…
Read More...

దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ/తెలంగాణ బ్యూరో, జూన్ 10: భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. ప్రజల చేత వరుసగా ఎన్నికై దేశానికి అత్యధిక కాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించారు. సుమారు 4,399…
Read More...

ప్రపంచస్థాయి నగరం హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి

మియాపూర్, జూన్ 8: హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మియాపూర్‌లో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి…
Read More...