జనగణమన దినపత్రిక
Browsing Category

తాజా వార్తలు

ఎన్టీఆర్ మహా నాయకుడు : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అమీర్ పేట లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “తెలుగుజాతి…
Read More...

ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్ ) రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద,…
Read More...

ఇషా సింగ్ చారిత్రాత్మక విజయం

హైదరాబాద్‌కు చెందిన యువ షూటర్ ఇషా సింగ్ అంతర్జాతీయ వేదికపై మరోసారి తన ప్రతిభను చాటుతూ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న ISSF World Cup 2026 మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో ఇషా సింగ్ అద్భుత ప్రదర్శన…
Read More...

తెలంగాణలో భానుడి భగ భగ

హైదరాబాద్ :తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోహిణీ కార్తె ప్రవేశించిన వేళ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. తెలంగాణ ప్రణాళికా సంఘం మే 25న విడుదల చేసిన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం..…
Read More...

యాదగిరిగుట్ట లో సీఎం రేవంత్.. నారసింహునికి ప్రత్యేకపూజలు

భువనగిరి: పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకుని స్వామి…
Read More...

చైనా, జపాన్‌, కొరియాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: చైనా, జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలకు పరిశ్రమల రంగంలో తెలంగాణ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతిక విద్య, పారిశ్రామిక వృద్ధి ద్వారా యువతకు విస్తృత ఉపాధి…
Read More...

జలమండలి జిఎం భారీ అవినీతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ACB) దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌ జలమండలిలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఎస్‌ఎల్‌ కుమార్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోమవారం…
Read More...

ఏపీలో మరింత పెరగనున్న ఎండలు

సెంట్రల్లో డెస్క్ : ఏపీలో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఉక్కపోత కూడా అధికంగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ఠ…
Read More...

విజయవంతంగా ఆర్ట్ ఆఫ్ గివింగ్ డే నిర్వహణ

భువనేశ్వర్‌: డాక్టర్‌ అచ్యుత సమంత ఆలోచనలకు ప్రేరణగా ప్రారంభమైన 13వ అంతర్జాతీయ ‘ఆర్ట్ ఆఫ్ గివింగ్ డే’ను ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో ఘనంగా నిర్వహించారు. ఆరు ఖండాల్లో విస్తరించిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 50 వేల ప్రాంతాల్లో…
Read More...

కేరళ సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం కేరళకు బయలుదేరనున్నారు. రేపు తిరువనంతపురంలో జరగనున్న కేరళ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత వి డి సతీషన్ ముఖ్యమంత్రిగా…
Read More...