జనగణమన దినపత్రిక
Browsing Tag

Telangana

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

జనగణమన బ్యూరో - హైదరాబాద్: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత…
Read More...

కూకట్‌పల్లిని ప్రత్యేక నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

జనగణమన ప్రతినిధి - హైదరాబాద్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’ కార్యక్రమానికి కూకట్‌పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన…
Read More...

ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026

జనగణమన బ్యూరో - హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయిలో వివిధ…
Read More...

వాటర్ స్పోర్ట్స్‌లో తెలంగాణ క్రీడాకారుల సత్తా

జనగణమన బ్యూరో హైదరాబాద్: జాతీయ స్థాయిలో జరుగుతున్న వివిధ వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర కీర్తిని ఇనుమడింపజేశారు. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కానోయింగ్,…
Read More...