జనగణమన దినపత్రిక

స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరం..

అమరావతి, జూన్ 11: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, ప్రమాదంలో ప్రభావితమైన కార్మికులు, వారి…
Read More...

దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ/తెలంగాణ బ్యూరో, జూన్ 10: భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. ప్రజల చేత వరుసగా ఎన్నికై దేశానికి అత్యధిక కాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించారు. సుమారు 4,399…
Read More...

పద్మశ్రీ భారతీరాజా మృతికి సీఎం సంతాపం

హైదరాబాద్, జూన్ 10: నటుడు, దర్శకుడు పద్మశ్రీ భారతీరాజా గారి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన భారతీరాజా దర్శకుడిగా, నటుడిగా విశేష ఖ్యాతి గడించారని…
Read More...

ప్రపంచస్థాయి నగరం హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి

మియాపూర్, జూన్ 8: హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మియాపూర్‌లో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి…
Read More...

అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ ఫ్రూట్ మార్కెట్

కోహెడ, జూన్ 6: రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమం, ప్రతిపక్షాల వైఖరి, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వంటి పలు అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. కోహెడలో నిర్మించనున్న…
Read More...

పాలమూరు అభివృద్ధి మా లక్ష్యం

జడ్చర్ల, జూన్ 5: పాలమూరు జిల్లా అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, రైతుల సంక్షేమమే తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జడ్చర్లలో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ…
Read More...

పాలమూరు ప్రాజెక్టుల పూర్తి మా ప్రభుత్వ లక్ష్యం

మహబూబ్‌నగర్, జూన్ 5: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పాలమూరు ప్రాంత సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశించారని, అయితే గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ ఆశలు నెరవేరలేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. పాలమూరు జిల్లా…
Read More...

అమరావతిలో అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌

అమరావతి, జూన్ 4: అమరావతిలోని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వేదికగా జరుగుతున్న వీఐటీ-ఏపీ తొలి అమరావతి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ నాలుగో రోజు పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP)…
Read More...

తెలంగాణ – జర్మనీలోని తురింగియా రాష్ట్రం మధ్య ఎంఓయూ

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చర్యలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమైన తెలంగాణతో, జర్మనీలోని తురింగియా…
Read More...

అమరుల ఆశయ సాధనే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అమరుల త్యాగాలకు ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల ఆశయాల సాధనకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం…
Read More...